News
మోదీ అస్త్రం అభినందనీయం
కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ నల్లధనంపై ప్రధాని నరేంద్రమోదీ సంధించిన అస్త్రం నిజంగా అభినందనీయమని అత్యంత సాహసోపేత నిర్ణయమని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేయడం ద్వారా భారీయెత్తున అవినీతి, నల్లధనాన్ని అరికట్టవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఇక దీనివల్ల సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








